June 28, 2025

తాజా వార్తలు

ధర్మపురి నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యవర్గం ఎన్నిక

ఏదినిజం,ధర్మపురి: ధర్మపురి పట్టణంలోని ఎస్ఆర్ఆర్ గార్డెన్స్ లో ఆదివారం ధర్మపురి నియోజకవర్గ మెయిన్ స్ట్రీమ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు.ఈ సమావేశంలో ధర్మపురి నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా...

పిఎస్ఆర్ అభిమానికి ఆత్మీయ పరామర్శ

ఏదినిజం,ధర్మపురి(ఎండపల్లి): ఎండపల్లి మండలం పాతగూడూరు గ్రామానికి చెందిన మాజీ గ్రామ వార్డు సభ్యులు గంగాధర మల్లేశం ఇటీవల కాలంలో పాము కాటుకు గురయ్యాడు. కరీంనగర్ లో ప్రైవేట్...

వెల్గటూర్ లో ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలు

ఏదినిజం,ధర్మపురి(వెల్గటూర్): మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 40వ వర్ధంతి సందర్భంగా జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద గురువారం ఆమె చిత్ర పటానికి కాంగ్రెస్...

వింధ్యవ్యాలీలో ఘనంగా దీపావళి సంబరాలు

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని వింధ్యవ్యాలీ ఉన్నత పాఠశాలలో బుధవారం దీపావళి సంబరాలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల చైర్మన్ రామవరం లక్ష్మీ ప్రకాష్ రావు జ్యోతి ప్రజ్వలన చేసి...

భూ నిర్వాసితులకు చెక్కులు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ అడ్లూరి

భూ నిర్వాసితులకు చెక్కులు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్  18 కోట్ల రూపాయల చెక్కులు పంపిణీ హర్షం వ్యక్తం చేసిన చెగ్యాం గ్రామస్తులు ఏళ్ల నాటికల సహకారం...

“ధర్మ యుద్ధ” మహాసభకు తరలి రండి_ ఎమ్మార్పీఎస్

ఎస్సీ ఏబీసీడీల వర్గీకరణను తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 27న జగిత్యాల జిల్లాలో జరిగే ఎమ్మార్పీఎస్ ధర్మ యుద్ధ మహాసభ ను...

చెగ్యాం ముంపు బాధితులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం

వెల్గటూర్  మండలం చెగ్యాం గ్రామంలో శనివారం ఉదయం 10:30 కు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు భూనిర్వాసితులకు నష్టపరిహారం 126 ఇండ్లకు 18 కోట్ల రూపాయల చెక్కులు పంపిణీ...