June 26, 2025

తాజా వార్తలు

బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షునిగా పోలోజు శ్రీనివాస్

బి సి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య సూచనల మేరకు,రాష్ట్ర అధ్యక్షుడు నీలం వెంకటేశం ఆదేశాల ప్రకారంగా జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల బీసీ...

సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతులు

ఏదినిజం(ఎండపల్లి): సాగునీరు అందక పంట పొలాలు ఎండిపోతాయనే ఆవేదనతో రైతులు నీటి విడుదల కోరుతూ రోడ్డెక్కి నిరసన తెలిపారు. మండలంలోని ముంజంపల్లి, మారేడుపల్లి, ఉండెడ గ్రామాల్లోని పంటల...

విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ 

ఏదినిజం,ధర్మపురి(ఎండపల్లి): జగిత్యాల ఎండపల్లి మండలంలోని కొత్తపేట గ్రామంలో నూతనంగా నిర్మింపజేసిన శ్రీ శివభక్త మార్కండేయ దేవాలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్...

గుడికి ఉత్సవ విగ్రహాలు బహుకరణ

ఏదినిజం,ధర్మపురి(ఎండపల్లి): జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొత్తపేట గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ శివ భక్త మార్కండేయ దేవాలయానికి జె.ఎం.ఆర్ ట్రస్టు వ్యవస్థాపకులు సామాజిక సేవకులు జిరెడ్డి...

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మార్కెట్ కమిటీ చైర్మన్

ఏదినిజం,వెల్గటూర్: ప్రభుత్వ విప్,ధర్మపురి శాసన సభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు ఉమ్మడి వెల్గటూర్ మండలంలోని పాతగూడూరు,గుడిసెలపేట,పైడిల్లి, పడకల్, అంబరిపేట, శాకాపూర్, రాంనూర్, సంకనపల్లి, కోటిలింగాల గ్రామాలలో...

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

జగిత్యాల: జగిత్యాల పట్టణంలోని వికెబి గార్డెన్ లో ఆదివారం శారద విద్యానిలయం ఉన్నత పాఠశాలలో 1993-94 విద్యా సంవత్సరంలో పదవ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థుల ఆత్మీయ...